ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. చైర్ పర్సన్ దంపతులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాద్ రాజీనామా చేయగా.. తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్
0
180
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


