పిఠాపురంలో జనసేన టీమ్ బస చేస్తున్న హోటల్స్ పై అధికారులు దాడులు చేశారు. పిఠాపురం- సామర్లకోట రోడ్డులో జనసేన టీమ్ బస చేసిన హోటల్ గోకులం గ్రాండ్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. నిన్న రాత్రి హోటల్ రూమ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ప్రత్యేక బృందం హోటల్కు చేరుకుని జనసేన కార్యకలాపాలపై ఆరా తీసింది. హోటల్లో ఎవరెవరు ఉంటున్నారు..? ఎన్ని రోజులు నుండి బస చేస్తున్నారు? వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు.
పిఠాపురంలో జనసేన టీమ్ బస చేసిన హోటల్స్ పై రైడ్
0
282
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


