ఎన్నికలకు సమయం ఆసన్నంకావడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేరు కుని.. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇక షా పర్యటన సందర్భంగా కట్టుది ట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
కాసేపట్లో ఏపీకి అమిత్షా
0
166
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


