సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.
రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట
0
191
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


