గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన

కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో.. సొంత పార్టీ నేతలు వలసలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా… స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌ ముందు ఆందోళనకు దిగారు. కడియం చేరికతో కష్ట పడే కార్యకర్తలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కడియం కాంగ్రెస్‌లో చేరితే… ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాతే ఎంపీ టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికల్లో సింగాపురం ఇందిరను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాని అన్నారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్