పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రాజు పాలెం మండలం పెదనెమలిపురి వద్ద ఈ ప్రమాదంజరిగింది.దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నెల్లూరు నుంచి హైదరా బాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్ బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి పామాయిల్ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్యాంకర్ను పక్కకు తొలగించారు.
పామాయిల్ ట్యాంకర్ బోల్తా
0
214
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


