ఏపీ టీడీపీలో టిక్కెట్ వార్ కొనసాగుతోంది. తన సీటు బాలసుబ్రమణ్యానికి ఎలా ఇస్తారని…రాజంపేట ఇన్ఛార్జ్ చంగల్ రాయుడు అధిష్టానాన్ని ప్రశ్నించారు. రాజంపేట పార్లమెంట్ టిక్కెట్ బాలసుబ్రమణ్యానికి ఇస్తానని చెప్పి..ఆ సీటు కిరణ్కుమార్ రెడ్డికి కేటాయించి తన సీటు అతనికి ఎలా ఇస్తారని నిలదీశారు. ఐదేళ్లపాటు కష్టకాలంలో తన దగ్గర పని చేయించుకొని…చివరి నిమిషంలో టిక్కెట్ కేటాయించకుండా ఉండ డానికి కారణాలెమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించినా తనకు ఎమ్మెల్యే టిక్కెట్టే కావాలని అంటాను తప్ప…వేరే ఆఫర్లకు ఎంత మాత్రం అంగీకరించనని సమాధానం ఇచ్చారు రాయుడు.
ఏపీ టీడీపీలో కొనసాగుతున్న టిక్కెట్ వార్
0
312
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


