32.2 C
Hyderabad
Wednesday, May 14, 2025
spot_img

బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు

      బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై NIA అధికారులు ఆరా తీశారు. మైదుకూరులో ఓ ప్రార్థనా మందిరం వద్ద అనుమానాస్పదంగా సంచరి స్తున్న PFIకి చెందిన అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. 25 రోజుల క్రితం కడప జిల్లా మైదు కూరుకు అబ్దుల్ సలీం వచ్చినట్లు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర సలీం ఓ నివాసం లో తలదాచుకున్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన సలీంను ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించి నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్