దేశంలో కరోనా అలజడి.. హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Corona Cases |దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రత్తమైంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వచ్చే సోమవారం రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. అలాగే ఏప్రిల్ 10,11 తేదీల్లో మాక్ డ్రిల్ కూడా చేపట్టనుంది. కాగా దేశంలో ఇవాళ కొత్తగా 1,590 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మృతి చెందారు. దాదాపు 146 రోజుల తర్వాత ఒకేరోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ XBB.1.16గా భావిస్తున్నారు.

Read Also: అలా బతకడం కన్నా చావడానికైనా సిద్ధమంటున్న మంచు మనోజ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్