కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన మండి పడ్డారు. అందుకే ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం పోరాడుతానని నమ్మి ప్రజలు తనను గెలిపించారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసు కొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారు – బండి సంజయ్
0
195
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


