సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్ధుల్ని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్తోపాటు తాగు నీరు, వీధి దీపాల సమస్యల్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు విద్యార్ధినులు. దీంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అదేశించారు. పూర్తయిన నూతన భవనంలోకి కళాశాలను ఎందుకు షిఫ్ట్ చేయలేదంటూ ప్రిన్సిపల్ ను ప్రశ్నించిన మంత్రి రేపటికల్లా షిష్ట్ చేయాలంటూ ఆదేశాలిచ్చారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
0
413
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


