175కి 175 సీట్లు టార్గెట్‌గా జగన్ ప్రచారానికి సిద్ధం

      175కి 175 సీట్లే టార్గెట్‌గా ఏపీ సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల 18 నుంచి ఎలక్షన్‌ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్… మరోసారి నర్సీపట్నం నుంచి లేదా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం మొదలుపెట్టి..రోజుకి మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రసంగించనున్నారు. మొదటి రోజు నర్సీపట్నం లేదా ఇచ్ఛాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Latest Articles

ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు

ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఆఫీసర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అదనపు ఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్