వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆది ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా సమీక్షించామని, అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై కౌన్సిల్ సభ్యులకు సూచనలు చేసినట్లు తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పు, మధ్యలో నిలిచిపోయిన మూలవాగు వంతెన నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే 20కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయ్యాయని, మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదాం- ఎమ్మెల్యే శ్రీనివాస్
0
160
Previous article
Next article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


