తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేశారని విమర్శించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంత మందికి రుణమాఫీ చేశారనంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను గంగలో కలిపి,… ఢిల్లీ ఎన్నికల్లో మళ్లీ గ్యారెంటీలు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్
0
148
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


