ఏపీలో దుష్టపాలనకు జనం చరమగీతం- జ్యోతుల నెహ్రూ

    ఆంధ్రప్రదేశ్‌లో నుండి దుష్ట పాలనకు చరమగీతం పాడినట్లు అయిందని కాకినాడ జిల్లా జగ్గంపేట నూతన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఏపీ ప్రజలకు ప్రజాపాలన అందుతుం దని అన్నారు. జగ్గంపేట ప్రజలు తనపై నమ్మకం ఉంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. జగ్గంపేట సెగ్మెంట్‌ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య పరంగా సేవలు అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుం టానని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవులు ఉంటాయని జ్యోతుల తెలిపారు.

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్