ఆంధ్రప్రదేశ్లో నుండి దుష్ట పాలనకు చరమగీతం పాడినట్లు అయిందని కాకినాడ జిల్లా జగ్గంపేట నూతన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఏపీ ప్రజలకు ప్రజాపాలన అందుతుం దని అన్నారు. జగ్గంపేట ప్రజలు తనపై నమ్మకం ఉంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. జగ్గంపేట సెగ్మెంట్ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య పరంగా సేవలు అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుం టానని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవులు ఉంటాయని జ్యోతుల తెలిపారు.
ఏపీలో దుష్టపాలనకు జనం చరమగీతం- జ్యోతుల నెహ్రూ
0
265
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


