ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓ వైపు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్తున్న టీడీపీ, జనసేన ఇప్పటికే మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. సెకండ్ లిస్ట్పై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. అభ్యర్థుల రెండో జాబితాపై చర్చించారు. బీజేపీతో పొత్తుపై కూడా చర్చిం చారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
చంద్రబాబాబు ఇంటికి జనసేనాని….. రెండో జాబితాపై చర్చ
0
318
Previous article
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


