రెండు లోక్సభ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి పేరును అధికారంగా ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇక విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇంకా పెండింగ్లో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు కానున్నట్లు చేయనుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. తర్వలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన తెలిపింది.
రెండు లోక్ సభ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
0
304
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


