గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించి సీఎం జగన్కి గిఫ్టుగా ఇస్తానన్నారు నూరి ఫాతిమా. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ సద్దాం హుస్సేన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన తండ్రి, ఎమ్మెల్యే ముస్తఫా ఎంతో శ్రమించారన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామంటున్న..ఫాతిమా.
గుంటూరు తూర్పు గెలిచి జగన్కు గిఫ్టుగా ఇస్తా- ఫాతిమా
0
211
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


