స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్లో వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తున్నారు. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నాయని అభియోగం. బుధవారం ఉదయం నుంచి.. తొమ్మిది ప్రైవేటు మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
0
397
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


