విజయవాడ వరద బాధితులకు ‘ఈశా’ చేయూత

విజయవాడ, పరిసర ప్రాంతాల్లో కృష్ణానది వరద భాదితుల సహాయార్థం ఈశా ఫౌండేషన్ ఔట్రీచ్ ద్వారా ఈశా వాలంటీర్లు తమ వంతు చేయూతను అందించారు.

సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నిత్యావసరాలను కిట్ ల రూపంలో పంపిణీ చేశారు. 13 నిత్యావసర వస్తువులతో కూడిన దాదాపు 1000 కిట్ లను సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, గంగానమ్మ గుడి, నాలుగు స్తంభాల లైన్ మొదలగు ప్రాంతాల్లో వరద బాధిత పేద కుటుంబాలకు అందించారు.

సహాయాన్ని అందుకున్న వారు ఎంతో అవసరమైన, నాణ్యమైన సరుకులను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్