35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఒడిశా రైలు ప్రమాద మృతులకు నివాళిగా నల్ల రిబ్బన్లతో క్రికెటర్లు

స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) ఫైనల్‌ మ్యాచ్‌ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే భారత్, ఆసీస్‌ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి మైదానంలో అడుగు పెట్టారు. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 288 దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మృతి చెందిన వారికి సంతాపసూచికంగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులర్పించారు. మరోవైపు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. అలాగే తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌ వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మకిది 50వ టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం.

Latest Articles

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా…...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్