33.8 C
Hyderabad
Tuesday, May 13, 2025
spot_img

Amith Sha: ఆడపిల్లను టచ్ చేయాలంటే భయపడాలి.. చట్టంలో సంచలన మార్పులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత చట్టాల్లో భారీ మార్పులకు  సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.   ఈ మేరకు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో  మూడు కొత్త  బిల్లులను ప్రవేశ పెట్టారు. ఐపీసీ(IPC), సీఆర్పీసీ(CRPC), ఎవిడెన్స్ యాక్ట్(Evidence Act) చట్టాల  స్థానాల్లో కొత్త  బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ బిల్లులపై మరింత చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేశారు.  ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్  స్థానాల్లో   ఐపీసీకి బదులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, సీఆర్పీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహిత,  ఎవిడెన్స్ యాక్ట్ కు బదులు భారతీయ  సాక్ష్య, బిల్లులను తెస్తున్నట్లు అమిత్ షా (Amith sha) ప్రకటించారు.

అంతేగాకుండా క్రిమినల్ ప్రొసిజర్స్ లో 313 మార్పులు చేశారు. ఇకపై  మహిళలపై అత్యాచారం కేసుల్లో ఇక మరణ శిక్ష,   పోలీసుల సెర్చింగ్ లో వీడియో రికార్డింగ్ తప్పనిసరి, అలాగే  మూకదాడులకు ఏడేళ్ల జైలు శిక్ష,  గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్ల జైలు శిక్ష , ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కల్పించేలా  మార్పులు చేసింది.  కేసులు సత్వర పరిష్కారం కోసమే ఈ మార్పులు చేస్తున్నట్లు  అమిత్ షా  తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్