విశాఖ జిల్లా పాండురంగపురం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీ సులు తెలిపారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.
విశాఖలో భారీగా నగదు పట్టివేత
0
168
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


