కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. చిప్పగిరి మండలం డేగలపాడు సర్పంచ్ నీలకంఠ, తుమ్ములుబీడుకు చెందిన రాజు, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి గిరి మల్లేష్గౌడ్ టీడీపీ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆలూరులో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు
0
474
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


