కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. చిప్పగిరి మండలం డేగలపాడు సర్పంచ్ నీలకంఠ, తుమ్ములుబీడుకు చెందిన రాజు, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి గిరి మల్లేష్గౌడ్ టీడీపీ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.