స్వతంత్ర, వెబ్ డెస్క్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించవద్దని మరో అభ్యర్థి తాజాగా ఓ పిటిషన్ దాఖలు చేసి.. . గతంలో గైర్హాజరైన అభ్యర్థులను అనుమతించొద్దని కోరారు. అంతేకాకుండా ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు
0
411
Previous article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


