స్వతంత్ర, వెబ్ డెస్క్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించవద్దని మరో అభ్యర్థి తాజాగా ఓ పిటిషన్ దాఖలు చేసి.. . గతంలో గైర్హాజరైన అభ్యర్థులను అనుమతించొద్దని కోరారు. అంతేకాకుండా ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు
0
413
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


