29.2 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

ఢిల్లీలో హైఅలర్ట్.. కాసేపట్లో సీబీఐ విచారణకు కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ జారీచేశారు. కాసేపట్లో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్(Kejriwal) సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. లిక్కర్ స్కాంలో ఇవాళ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavita)ను మూడు సార్లు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh ChandraSekhar) ఎమ్మెల్సీ కవితతో చేసిన వాట్సాప్ చాట్ ను బయటపెట్టగా.. త్వరలోనే కేజ్రీవాల్ తో చేసిన సంభాషణను కూడా విడుదలు చేస్తానని ప్రకటించాడు.

Also Read: మోదీకి రూ.1000కోట్లు ఇచ్చా..అరెస్ట్ చేస్తారా?: కేజ్రీవాల్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్