తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాప్టర్లు తిరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యాయి. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో ఇవి సంచరించినట్లు గుర్తించారు. గతంలోనే తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించారు. అలాంటి పవిత్రమైన తిరుమలలో హెలికాప్టర్లు ఎగరడంపై టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాఫ్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తూ ఆలయ పరిసరాల్లో చక్కర్లు కొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో తిరిగిన హెలికాఫ్టర్లు
0
285
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


