ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో జరిగిన విద్యార్థుల కాంక్లెవ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజర్వేషన్లపై మాట్లాడారు. OCలో వెనుకపడిన వారు రేషన్ కార్డ్, పెన్షన్, అడ్మిషన్, ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఓ విద్యార్థి వివరించింది. ఓసీలలో సింగిల్ పేరెంట్ గా ఉంటూ ఎలాంటి సపోర్ట్ లేకుండా తనలాంటి వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది . ఎస్సీ లు వెనుకబడి ఉండడం వల్ల వాళ్లకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని ఈ సందర్భంగా నితిన్ నబిన్ తెలిపారు. సింగిల్ పేరెంట్ OC లకు న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసమే ప్రధాన మంత్రి EWS రిజర్వేషన్ తీసుకొచ్చారని చెప్పారు. సింగిల్ పేరెంట్ ఉన్న వారికోసం బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆలోచించాలని సూచించారు.
సింగిల్ పేరెంట్ ఓసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది- నితిన్ నబీన్
0
12
Previous article
Next article
Latest Articles
‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -
- Advertisement -


