తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడోచోట పోలీసుల తనిఖీల్లో మద్యం బాటిళ్లు కుప్పలుతెప్పలుగా పట్టుబడు తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా తిప్పనగుంటలోని ఓ రైస్ మిల్లులో దొరికిన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన వారు వైసీపీ నాయకులుగా గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
కృష్ణా జిల్లా తిప్పనగుంటలో భారీ మద్యం సీజ్
0
257
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


