సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరిన 40 మంది వైసీపీ నేతలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సమక్షంలో వైసీపీ, ఇతర పార్టీల నేతలు 40 మంది కమలం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో బీజేపీ నిడదవోలు రూరల్ మండలం అధ్య క్షులు మాట్ల వెంకట దుర్గారావు ఆధ్వర్యంలో వారు కమలం తీర్థం తీసున్నారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యం అవుతుందని సోము అన్నారు. మనదేశ ఖ్యాతిని నలు మూలలా చాటిన ఏకైక వ్యక్తి మోదీ అని చెప్పారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుబాటి పురందేశ్వరి, కందుల దుర్గేష్‌ను గెలిపించాలని వీర్రాజు పిలుపునిచ్చారు.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్