24.2 C
Hyderabad
Monday, September 25, 2023

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌తో.. హర్యానా గవర్నర్‌ లంచ్‌మీట్‌.!

  • జూబ్లీహిల్స్‌లోని విద్యాసాగర్‌రావు నివాసానికి వెళ్లిన దత్తన్న
  • వర్తమాన అంశాలపై సీనియర్‌ నేతల సమాలోచనలు

మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. విద్యాసాగర్‌ రావు ఆహ్వానం మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసానికి లంచ్‌ మీట్‌కి హర్యానా బండారు దత్తాత్రేయ వెళ్లారు. విద్యాసాగర్‌ రావు, బండారు దత్తాత్రేయ పలు వర్తమాన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్