ఖమ్మం జిల్లా(Khammam ) కారేపల్లి మండలం చీమలపాడులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం నెలకొంది. ఆత్మీయ సమ్మేళననానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. దీంతో గుడిసెకు నిప్పంటుకొని.. లోపల ఉన్న సిలిండర్లు పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. అక్కడే ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
ఖమ్మం ప్రమాదంలో సీఐతో సహా తెగిపడ్డ 10 మంది కాళ్లు, చేతులు
0
430
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


