ఖమ్మం BRSలో ఘోర విషాదం.. ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం

ఖమ్మం జిల్లా(Khammam) కారేపల్లి మండలం చీమలపాడు  బీఆర్ఎస్ ఆత్మీయత సమ్మేళనంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చడంతో ఈ దుర్ఘటన సంభవించింది. బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసెలో పడడంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలింది. ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా, గాయాలపాలైన వారిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read Also: భారీ పేలుడు… సీఐతో సహా తెగిపడ్డ 10 మంది కాళ్లు, చేతులు

Follow us on:  Youtube KooGoogle News

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్