గత ఎన్నికల్లో వివేకా.. ఈ ఎన్నికల్లో షర్మిల, విజయమ్మ జాగ్రత్త: డీఎల్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra reddy) సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు జగన్ పై ప్రజావ్యతిరేకత ఎక్కువ అవుతుండడంతో 2024 ఎన్నికల్లో అధికారం కోసం జగన్(Jagan) ఎంతకైనా బరితెగించే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయన సోదరి షర్మిల(Sharmila), తల్లి విజయమ్మ(Vijayamma) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో బాబాయ్ వివేకా హత్య కేసును అడ్డం పెట్టుకుని ఆ సానుభూతితో జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారన్నారు. కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదని NIA తేల్చినా కానీ.. కుట్ర ఉందని మళ్లీ పిటిషన్ వేయడం సిగ్గుచేటని డీఎల్ మండిపడ్డారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్