వ్యక్తిత్వ విలువలు, సమాజ వికాసాన్ని పెంచే విద్యా విధానం రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సిలబస్ను సవరించాలని సీతక్క తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయాలని సూచించారు. విద్యార్ధులకు మంచి మార్కులతో పాటు మంచి నడవడిక నేర్పేలా మార్పులు జరగాలన్నారు. అమ్మాయిలు, మహిళలు అంటే చిన్న చూపు పొగొట్టేలా, లింగ సమానత్వం సాధించే దిశలో సెలబస్లో పాఠాలను చేర్చాలన్నారు. గత ప్రభుత్వం ఎంఈఓలను, డీఈఓలను నియమించకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు.
తెలంగాణలో మెరుగైన విద్యా విధానంపై చర్చ
0
268
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


