23.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో ప్రబలిన డయేరియా

  కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలింది. గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుగురు బాధితులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డయేరియాతో ఒకరు మృతి చెందారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామం లోని నీరు, ఆహార నమూనాలను పరిశీలిస్తున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్