కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలింది. గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుగురు బాధితులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డయేరియాతో ఒకరు మృతి చెందారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామం లోని నీరు, ఆహార నమూనాలను పరిశీలిస్తున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నారు.
కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో ప్రబలిన డయేరియా
0
201
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


