గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని కాప్రాలో నివాసముంటున్న సాఫ్ట్ వేర్ దంపతులు ఇద్దరు పిల్లలుతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న సతీష్(39), వేద(35) దంపతులకు నిషికేత్(9), నిహాల్(5) పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతన్నారు. దీంతో ఆ దంపతులు పిల్లలతో సహా సైనేడ్ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్: హైదరాబాద్ లో విషాదం.. పిల్లలతో సహా సాఫ్ట్ వేర్ దంపతులు మృతి
0
416
Latest Articles
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -
- Advertisement -


