సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సీఐటీయూ నేతలు ఆరోపించారు . కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు కలిసి రావాలని పిలుపుని చ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ ప్రభుత్వం దోచిపెడుతోందని సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని బొగ్గుగనులను సింగరేణి సంస్థకు అప్పగిం చాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు.
సింగరేణిని ప్రైవేటుపరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర- సీఐటీయూ
0
220
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


