సినిమా వాళ్లను కామెంట్ చేయడం తమాషా అయిపోయిందన్నారు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన… బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ప్రభుత్వాలు ఈ విషయంలో ఎవరు ఎలా మాట్లాడాలన్న దానిపై ప్రజాప్రతినిధులకు క్లాస్లు పెట్టాలన్నారు. చిత్ర పరిశ్రమ వాళ్లు తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
సినిమా వాళ్లను కామెంట్ చేయడం.. తమాషా అయిపోయింది – తమ్మారెడ్డి భరద్వాజ
0
203
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


