సినిమా వాళ్లను కామెంట్ చేయడం తమాషా అయిపోయిందన్నారు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన… బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ప్రభుత్వాలు ఈ విషయంలో ఎవరు ఎలా మాట్లాడాలన్న దానిపై ప్రజాప్రతినిధులకు క్లాస్లు పెట్టాలన్నారు. చిత్ర పరిశ్రమ వాళ్లు తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
సినిమా వాళ్లను కామెంట్ చేయడం.. తమాషా అయిపోయింది – తమ్మారెడ్డి భరద్వాజ
0
218
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


