రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను సీఎం రేవంత్రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక కోటి ఎకరాలకు పైగా భూమి సాగులోకి వచ్చిందన్నారు. ఏపీలో జగన్ చేపట్టిన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని.. అదే మాదిరిగా రేవంత్రెడ్డి చేయాలన్నారు. తెలంగాణ పొలాలను తడపకుండా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు తరలిపోయాయని.. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి భూమి సస్యశ్యామలమైందన్నారు ఎమ్మెల్సీ కవిత.
కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను సీఎం రేవంత్రెడ్డి కొనసాగించాలి – ఎమ్మెల్సీ కవిత
0
212
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


