స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ఆలోచనలతో రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరారు సీఎం కేసీఆర్. ఢిల్లీ చేరుకున్న సీఎంను బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 5 నిముషాలకు ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. పార్టీ కార్యాలయంలో హోమం, యాగం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన సీఎం కేసీఆర్
0
238
Previous article
Next article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


