20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయల్దేరిన సీఎం కేసీఆర్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ఆలోచనలతో రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయల్దేరారు సీఎం కేసీఆర్. ఢిల్లీ చేరుకున్న సీఎంను బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 5 నిముషాలకు ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. పార్టీ కార్యాలయంలో హోమం, యాగం, వాస్తు పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్