నీతి ఆయోగ్ కు సీఎం కేసీఆర్‌ గైర్హాజరు.. మండిపడ్డ కిషన్ రెడ్డి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నీతి ఆయోగ్ 8వ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరు కాకపోవడంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశం కన్నా కేసీఆర్‌కు అతి ముఖ్యమైన పని ఏముంది? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సిఎం కేసీఆర్ కి సోయి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందన్నారు. ఆదాయానికి మించి కేసీఆర్ అప్పులు చేయడంలో.. ఇప్పుడు అవి ముంచుకొస్తున్నాయని అన్నారు. సీఆర్ కుటుంబానికి అప్పుల దాహం తీరడం లేదని.. భూములు అమ్మడంతో కేసీఆర్ ఆకలి తీరడం లేదని మండిపడ్డారు.

Latest Articles

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నరహరి లొంగుబాటు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అతని భార్య మేదర దానమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం. ఆయుధాలు, రాకెట్లు,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్