స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నీతి ఆయోగ్ 8వ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశం కన్నా కేసీఆర్కు అతి ముఖ్యమైన పని ఏముంది? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సిఎం కేసీఆర్ కి సోయి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందన్నారు. ఆదాయానికి మించి కేసీఆర్ అప్పులు చేయడంలో.. ఇప్పుడు అవి ముంచుకొస్తున్నాయని అన్నారు. సీఆర్ కుటుంబానికి అప్పుల దాహం తీరడం లేదని.. భూములు అమ్మడంతో కేసీఆర్ ఆకలి తీరడం లేదని మండిపడ్డారు.
నీతి ఆయోగ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు.. మండిపడ్డ కిషన్ రెడ్డి
0
290
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


