జీబీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో గులియన్‌-బారే సిండ్రోమ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17 జీబీఎస్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున.. కాకినాడలో 4, గుంటూరు మరియు విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జీబీఎస్‌ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సత్యకుమార్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జీబీఎస్‌ వ్యాధిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు.

Latest Articles

ఎయిరిండియా ప్రమాదం… తండ్రి, అక్క గురించి ఆ శిశువుకు ఎప్పటికీ తెలియదు

గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మొబ్బహేరా వహోరా.. తన భర్త పర్వేజ్‌ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియాను పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులను కలిసి తిరిగి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్