స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాల చట్టబద్ధత పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. దీంతో కేంద్రం తన తరపు వాదనలను సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇలాంటి వివాహాలను గుర్తించడం వల్ల ఎంతో పవిత్రమైన భారతీయ వివాహా వ్యవస్థకు తూట్లు పడతాయని తెలిపింది. దేశంలో ఏ మతం, ఏ కులమైనా స్వలింగ వివాహాలను ఒప్పుకోవడం లేదని పేర్కొంది. కనుక ఇలాంటి వాటికి చట్టబద్ధత కల్పించవద్దని కోరింది.
స్వలింగ వివాహాలు వద్దంటే వద్దంటున్న కేంద్ర ప్రభుత్వం
0
511
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


