సుల్తానాబాద్‌ తెలంగాణ చౌరస్తాలో బీజేపీ శ్రేణుల సంబరాలు

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో పటాసులు కాల్చి, సీట్లు పంపిణీ చేసి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి హాజరయ్యారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్యకి సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీపై ఉన్న అపారమైన విశ్వాసం, నమ్మకం మరింత బలపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అధిక స్థానాలు గెలుస్తుందన్నారాయన.

Latest Articles

బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్‌ అవ్వలేదు- రేవంత్‌ రెడ్డి

బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్‌ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్‌ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్