Homeతెలంగాణ

తెలంగాణ

తెలంగాణలో అదనంగా ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన...

రవీంద్ర భారతిలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు

హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో - తెలంగాణ సన్నాహకత’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఈ...

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...