Homeఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు...

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి- జగన్

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ విమర్శలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. DSC పారదర్శకమైతే సీబీఐ...

రామాయణ మేకర్స్.. మళ్లీ తప్పు చేస్తున్నారా..?

బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ చిత్రం రామాయణ. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ మూవీ...