అమెరికాలో మోదీ మద్దతుదార్ల కార్ ర్యాలీ

అమెరికాలో మోదీ మద్దతు దారులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. “ఈ సారి 400 స్థానాలు” , “మూడో సారి మోదీ సర్కార్ ” నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమెరికాలో బీజేపీ మద్దతు దారులు కార్ ర్యాలీ నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో సిక్కు అమెరికన్లు ఈ కార్ ర్యాలీని నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. కార్లపై బీజేపీ జెండా, భారత జెండా, అమెరికా జెండాలను ప్రదర్శించారు. సుమారు 150 కార్లతో ఈ ర్యాలీ జరిగింది. అమెరికా మేరీలాండ్ లోని సిక్కుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్