Free Porn
xbporn
21.7 C
Hyderabad
Monday, October 28, 2024
spot_img

మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది – కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం సరికాదని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పేదలను ఒప్పించి మాత్రమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్ఠం చేశారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, నిర్వాసితులకు అండగా రేపట్నుంచే కొత్త కార్యచరణ అమలు చేయబోతున్నామన్నారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా కిషన్‌రెడ్డి సమీక్షించారు. ఇప్పటివరకు జిల్లాల్లో జరిగిన సభ్యత్వ నమోదు వివరాలపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై నేతలతో కిషన్‌రెడ్డి చర్చించారు.

Latest Articles

హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట

హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. నవంబర్‌ ఆరున నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఏపీ ఎన్నికల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్