మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం సరికాదని అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. పేదలను ఒప్పించి మాత్రమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్ఠం చేశారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, నిర్వాసితులకు అండగా రేపట్నుంచే కొత్త కార్యచరణ అమలు చేయబోతున్నామన్నారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా కిషన్రెడ్డి సమీక్షించారు. ఇప్పటివరకు జిల్లాల్లో జరిగిన సభ్యత్వ నమోదు వివరాలపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై నేతలతో కిషన్రెడ్డి చర్చించారు.
మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది – కేంద్రమంత్రి కిషన్రెడ్డి
0
398
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


