కాకినాడలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. కుటుంబానికి 55 లక్షల రపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆనందంగా కలవాల్సిన పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయి ఇలా కలవడం బాధగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రారంభంలోనే.. కుటుంబ సభ్యులకు అండగా ఉండడం కోసమే ఇన్సూరెన్స్ సభ్యత్వాలు ప్రారంభించామని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వెయ్యలేదన్నారు. భవిష్యత్ లో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు.
ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా-పవన్ కళ్యాణ్
0
406
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


